రిపబ్లిక్ డే నాడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,జనవరి26,2021:భారతదేశం 72వ గణతంత్ర దినం సందర్భం లో దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.‘‘దేశవాసులకు రిపబ్లిక్ డే నాడు అనేకానేక శుభకామనలు. జయ్ హింద్.భారతదేశ ప్రజలందరికీ సంతోషదాయకమైన రిపబ్లిక్…