
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,నవంబర్ 5,2021:దీపావళి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
మంగళప్రదమైనటువంటి దీపావళి ని పురస్కరించుకొని దేశ వాసుల కు ఇవే హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వెలుగుల పండుగ మీ అందరి జీవనం లో సుఖాన్ని, సమృద్ధి ని మరియు సౌభాగ్యాన్ని పంచాలని నేను కోరుకొంటున్నాను.

ప్రతి ఒక్కరి కి చాలా సంతోషదాయకమైన దీపావళి అభినందన లు.’’ అని పేర్కొన్నారు.