365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,జనవరి26,2021:భారతదేశం 72వ గణతంత్ర దినం సందర్భం లో దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.‘‘దేశవాసులకు రిపబ్లిక్ డే నాడు అనేకానేక శుభకామనలు. జయ్ హింద్.భారతదేశ ప్రజలందరికీ సంతోషదాయకమైన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Narendra Modi@narendramodiदेशवासियों को गणतंत्र दिवस की ढेरों शुभकामनाएं। जय हिंद! Wishing all the people of India a Happy #RepublicDay. Jai Hind!6:56 AM · Jan 26, 2021