శ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
365తెలుగు డాట్ కామ్ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జులై 15,2022:అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జులై 15వ తేదీన జరుగనున్న పుష్పయాగానికి గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.