Month: August 2022

సోషల్ మీడియాలో ఇండిపెండెన్స్ డే విషెష్ తెలిపిన టాలీవుడ్ స్టార్స్

365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు15, 2022: దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్రదినోత్సవ సంబరాలను సామాన్యుడి నుంచి సెలెబ్రిటీ వరకు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కరు తమ ఇళ్లపై జెండాలు ఎగురవేసి, అమరవీరుల…

దక్షిణ అమెరికాలో కొత్త డైనోసార్‌ల జాతులను కనుగొన్న పరిశోధకులు

365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, వాషింగ్ టన్ డీసీ, ఆగస్టు15, 2022: సైన్స్ ప్రపంచంలో మరోముండడుగు పడింది. డైనోసార్ల మొత్తం వంశం దక్షిణ అమెరికాలో ఇటీవల కనుగొనబడిన ఒక చిన్న, ప్రిక్లీ డైనోసార్ శిలాజాల ద్వారా సూచించినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జాకపిల్…

హైదరాబాద్ నగరంలో సీఎన్జీ కొరత..భారీగా పెరిగిన ధరలు

365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు15, 2022: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) సరఫరాలో కొరత కారణంగా హైదరాబాద్ నగరంలోని ఇంధన కేంద్రాల వద్ద వాహనాలు క్యూ కడుతున్నాయి. పలుచోట్ల సీఎన్జీ కొరత వల్ల వాహనాలు ముఖ్యంగా ఆటో-రిక్షాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.…

అమరవీరులు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.. ప్రకటించిన కర్ణాటక సీఎం బొమ్మై..

365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, బెంగళూరు,ఆగస్టు15, 2022: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగాతన ప్రసంగంలో అమరవీరుల కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు. 365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, బెంగళూరు, ఆగస్టు15, 2022:కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్…

గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్స్ సేవలు : ప్రధాని మోడీ

365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, ఆగస్టు15, 2022: భారత స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో 5G సేవలను ప్రారంభించడం గురించి మాట్లాడారు. “5G కోసం వేచి ఉండండి” అని ఆయన అన్నారు. అంతేకాకుండా, భారతీయ గ్రామాలకు…

సంక్షేమ పథకాలతోనే ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు:జనసేన పార్టీ అధినేత

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, విజయవాడ, ఆగస్టు 15, 2022: జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు2024 ఎన్నికలకు క్యాడర్‌ను సన్నద్ధం చేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అక్టోబర్ 5న తిరుపతి నుంచి బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. ఆయన యాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా…

195మంది ఖైదీలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ, ఆగస్టు15,2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం175 మంది జీవిత ఖైదీలు, మరో 20 మంది ఖైదీలకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్టాండింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రత్యేక మినహాయింపు ఇస్తూ ఆదివారం ఉత్తర్వులు…

14మంది తెలంగాణ పోలీసు అధికారులకు రాష్ట్రపతి పతకాలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు15,2022: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పతకాలను తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ సహా 14 మంది పోలీసు అధికారులు కైవసం చేసుకున్నారు.…