Month: August 2022

న్యూయార్క్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియన్ పరేడ్.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూయార్క్‌,ఆగస్టు 22,2022: భారతదేశం 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ నగరంలో వార్షిక ఇండియా డే పరేడ్ నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కవాతులో తెలుగు మెగాస్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్‌గా…

శ్రీలంకలో దాదాపు 50,000 డెంగ్యూ కేసులు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శ్రీలంక,ఆగష్టు 21,2022:2022 మొదటి ఎనిమిది నెలల్లో శ్రీలంకలో దాదాపు 50,000 డెంగ్యూ కేసులు నమోదయ్యాయ ని స్థానిక మీడియా తెలిపింది. నేషనల్ డెంగ్యూ కంట్రోల్ యూనిట్ (ఎన్‌డిసియు) ప్రకారం, గత ఎనిమిది నెలల్లో 49,941…

సత్తెనపల్లిలో సెప్టిక్ ట్యాంక్ లో పడి ఇద్దరు మృతి..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నరసరావుపేట,ఆగష్టు 21,2022:సత్తెనపల్లిలో శనివారం అర్ధరాత్రి సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఇద్దరు పారిశుధ్య కార్మికులు, రెస్టారెంట్ యజమాని మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లి డీఎస్పీ విజయ భాస్కరరావు తెలిపిన వివరాల…

మొయినాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మొయినాబాద్‌,ఆగష్టు 21,2022:ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి మొయినాబాద్‌లో జరిగింది . అర్ధరాత్రి మొయినాబాద్ రోడ్డులోని ఏపీపీఏ జంక్షన్‌కు కొంచెం ముందుగా ఆర్టీసీ…

ఘనంగా 11వ ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవం

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 21,2022:ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ శనివారం 11వ స్నాతకోత్సవాన్ని జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీయూ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సుబ్ర సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీయూ సింగపూర్ ప్రెసిడెంట్ ఈ సందర్భంగా…

హైదరాబాద్‌లో బిర్యానీ తిని13 ఏళ్ల బాలుడు మృతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,ఆగష్టు 20,2022: లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో కొనుగోలు చేసిన బిర్యానీ తిని13 ఏళ్ల బాలుడు వారం రోజుల క్రితం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…

బీసీ”డీ” కింద మున్నూరుకాపులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తూర్పు గోదావరి జిల్లా,ఆగష్టు 20, 2022:తూర్పు గోదావరి జిల్లాలోని చింతూరు, కూనవరం,ఎటపాక మండలాలు పశ్చిమ గోదావరం జిల్లాలోని కుకునూరు, వేలయిర్పాడు బూర్గంపాడు మండలాల్లోని మున్నూరుకాపు కులాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడానికి ప్రభుత్వం.ఉత్తర్వులు జారీ…

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు ..

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ వార్తలు, హైదరాబాద్, ఆగస్టు 20, 2022:న్యూఢిల్లీ రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ శనివారం ఆయనను స్మరించుకుంటూ, ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో దేశం సాధించిన విజయాలను గుర్తుచేసుకుంది. ఆయనను దార్శనికుడని, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి…