Category: crime news

కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మృతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంద్రప్రదేశ్,సెప్టెంబర్ 2,2022: అంబేద్కర్‌ జిల్లా కోనసీమలో విద్యుదాఘాతానికి గురై మామ, అల్లుడు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే జిల్లాలోని రావులపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన మామ,…

దేశంలో అత్యంతగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు ఇవే ..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,సెప్టెంబర్2,2022: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గురించి భారతదేశపు ప్రముఖ టెక్-ఫస్ట్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ACKO సంస్థ విడుదల చేసింది. యాక్సిడెంట్ ఇండెక్స్ 2022 పేరుతో ఓ డాటాను…

ఫ్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగష్టు 30,2022: బాలానగర్‌లోని బాబు జగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్‌పై నుంచి మంగళవారం ఉదయం పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

భర్త చనిపోవడంతో మనస్తాపానికి గురైన భార్య మృతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శ్రీకాకుళం,ఆగష్టు 30,2022:భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య 24 గంటల్లోనే కన్నుమూసిన విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. భర్త సిరిమామిడి పంచాయతీ తోటూరుకు చెందిన సుందరరావు ఉపాధి నిమిత్తం భార్యతో కలిసి బిలాయిలోఉంటున్నారు.

రైలు ఈ-టికెట్స్ తో మోసం..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,అమరావతి,ఆగస్టు 30,2022: విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కొత్త స్కామ్ బయటపడింది. రాయితీపై టిక్కెట్లు బుక్ చేసుకున్న వికలాంగుల కన్సెషన్ సర్టిఫికేట్ కాపీని అందించడంలో ఇద్దరు వ్యక్తులు విఫలమైనప్పుడు ట్రావెలింగ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ (టిటిఐ) ఐ ఫణీంద్ర…

నదిలో టీచర్ మృతదేహం లభ్యం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆదిలాబాద్,ఆగష్టు 28,2022:జైనథ్ మండలం డొల్లార గ్రామంలో శుక్రవారం పెంగంగ నదిలో కొట్టుకుపోయిన ఉపాధ్యాయుడి మృతదేహం ఆదివారం లభ్యమైంది.

కారు బోల్తా పడి ముగ్గురు మృతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కేశాపురం,ఆగష్టు 28,2022: అన్నమయ్య జిల్లా కేశాపురం వద్ద కారు బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే చిన్నమండె మండలానికి చెందిన సోదరులు గఫార్ ఖాన్, ముక్తియార్ మరొకరితో కలిసి కారులో మదనపల్లికి…

టీచర్ పనిష్మెంట్ తో విద్యార్థి ఆత్మహత్య

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,ఆగష్టు 27,2022: హయత్‌ నగర్‌లోని శాంతి నికేతన్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధితురాలు అక్షయ శాశ్వత్ (13) పాఠశాలలో తనకు ఎదురైన అవమానాల కారణంగా…

తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మూడో తరగతి విద్యార్థి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సిరిసిల్ల,ఆగష్టు 26,2022:లా అండ్ ఆర్డర్‌పై ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆశను పోలీసులు ఎప్పటి నుంచో పెడుతున్నారు. అలాంటి ఒక సంఘటనలో, మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు.