Category: crime news

హైదరాబాద్‌లో బిర్యానీ తిని13 ఏళ్ల బాలుడు మృతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,ఆగష్టు 20,2022: లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో కొనుగోలు చేసిన బిర్యానీ తిని13 ఏళ్ల బాలుడు వారం రోజుల క్రితం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…

ఎన్టీఆర్ జిల్లాలోని ఫెర్రీ ఘాట్‌లో ఆరుగురు విద్యార్థులు గల్లంతు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇబ్రహీంపట్నం,ఆగస్టు 19,2022: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌లో శుక్రవారం స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతైన విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కొండపల్లి కాలనీకి చెందిన విద్యార్థులు ఈరోజు స్నానానికి వెళ్లారు.

హైదరాబాద్ లో వ్యక్తి బలవన్మరణం…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు 17,2022:: 26 ఏళ్ల యువకుడు మంగళవారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మీర్‌పేట్‌లో నివాసముంటున్న డి నాగరాజున అనే వ్యక్తి ఓ ప్రైవేట్ దుకాణంలో పనిచేస్తూ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.

భార్యను అతి కిరాతకంగా హత్యచేసిన భర్త…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కరీంనగర్,ఆగష్టు 16,2022:కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు.. ఓ భర్త. చిగురుమామిడి మండలం ఇందుర్తిలో సోమవారం అంగన్‌వాడీ కార్యకర్త కనకం శిరీష (30)ను భర్త కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్య చేశాడు.

తండ్రిని,మామను హత్య చేసిన వ్యక్తి..అరెస్టు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నిజామాబాద్,ఆగష్టు14,2022: గొడవ పడి తన తండ్రిని, మామను హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు హంతకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని 28 ఏళ్ల కె. సతీష్‌గా గుర్తించారు. పెళ్లికి…

కాపాడాల్సిన వాడే కాటేశాడు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కర్నాటక,ఆగష్టు 14,2022:పెళ్లి మంత్రాల్లో ఏడడుగులు కలిసి నడుస్తానంటూ.. భార్య, భర్త ప్రమాణాలు చేస్తారు.. కష్టాల్లో అయినా.. సుఖాల్లో అయినా అనుక్షణం ఒకరినొకరు కంటికి రెప్పలా కాపాడుకుంటూ జీవనం సాగిస్తామంటూ చేసిన ఆ ప్రమాణాలను తుంగలో…

లారీని ఢీ కొట్టిన యాసిడ్‌ ట్యాంకర్‌..హోంగార్డు మృతి..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి,ఆగస్టు13,2022: కాకినాడ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘ టనలో ట్యాంకర్ వేగంగా ఢీకొనడంతో హోంగార్డు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. తొండంగి మండలం ప్రాంతంలోని బెండపూడి వద్ద…

క్రిప్టో-కరెన్సీసంస్థలపై చర్యలు తీసుకోనున్న ఈడీ

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,న్యూఢిల్లీ,ఆగస్టు13,2022: బెంగళూరు లోని ఎల్లో ట్యూన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పలు ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించామని, బ్యాంక్ బ్యాలెన్స్‌లు, పేమెంట్ గేట్‌వే బ్యాలెన్స్‌లు, ఫ్లిప్‌వోల్ట్ క్రిప్టో-కరెన్సీ ఎక్స్ఛేంజ్ క్రిప్టో బ్యాలెన్స్‌లను స్తంభింపజేయాలని ఆదేశించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్…