Category: Politics

సడెన్ గా జగన్ వ్యూహం ఎందుకు మారింది..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, ఆగస్టు 1,2022: జగన్ ప్రసంగాల్లో పస తగ్గిందా..? గతంలో ఆయన మాట్లాడితే పర్ఫెక్ట్ గా ఉండేది.. గతంలో పేలిన జగన్ మాటలతూటాలు ఇప్పుడు పేలవంగా సాగుతు న్నాయా..? అప్పటికీ, ఇప్పటికీ జగన్…

పార్లమెంటులో రెండు వారాలు వృధానే..పెండింగ్‌లో 32 బిల్లులు..

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, న్యూఢిల్లీ, ఆగస్టు 1,2022:ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ఆమోదం పొందేందుకు కేంద్రం 32 బిల్లులను జాబితా చేసింది, అవి పెండింగ్ లోనే ఉన్నాయి. అయితే రెండు వారాల తర్వాత జిఎస్‌టి పెంపు రేట్లు, ద్రవ్యోల్బణం సమస్యపై ప్రతిపక్షాలతో…

బ్యాంకు లోన్స్ కట్టమంటే బెదిరింపులకు పాల్పడుతున్న ఎంపీ

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, జూలై 29,2022: పదవి, పైరవీలు అడ్డం పెట్టుకొని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం.. అప్పు చెల్లించామని వచ్చిన బ్యాంకు అధికారులను బెదిరించడమేకాకుండా నన్నే డబ్బులు అడుగుతారా..? అంటూ వారిపై తిరగబడుతున్నాడు విజ‌యవాడ…

పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను చంద్రబాబుకు అమ్ముకుంటున్నారు: వైఎస్ జగన్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, జూలై 29,2022: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి "వైఎస్సార్‌ కాపు నేస్తం" సొమ్మును శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. పథకాల పేరుతో డబ్బులు దోచుకుంటు…

భారీ వానలు, వరదలపై సీఎం కేసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూలై 24,2022: తెలంగాణరాష్ట్రంలో కురుస్తున్న భారీ వానలు, వరదలపై ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం.. ముఖ్యాంశాలు : రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో…

సీపీఐ నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,జూలై 20,2022: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మెగాస్టార్ చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. చిరంజీవి ఫ్యాన్స్ నారాయణ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో…

జనసేన | జనవాణి కార్యక్రమానికి భారీ స్పందన 427 అర్జీలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూలై 3,2022: జనసేన పార్టీ చేపట్టిన ‘జనవాణి’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ…