దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం: ఈశాన్య, ఢిల్లీలో వాతావరణం..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 2,2025 న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాల బీభత్సం కొనసాగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లక్షలాది మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. రాబోయే ఐదు రోజులపాటు…