365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,జూలై 26,2024: రామకృష్ణ మఠం స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 27న (శనివారం) “భారతదేశం విద్యా విజన్,విద్యావేత్తల పాత్ర”పై జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.

సదస్సుకు వివిధ విద్యాసంస్థలకు చెందిన వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు, పలువురు విద్యావేత్తలు హాజరుకానున్నారని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు.

చీఫ్ గెస్ట్ గా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తెలంగాణ డైరెక్టర్ డాక్టర్ బి.ఎస్. మూర్తి హాజరుకానున్నారు.

ప్రత్యేక ఉపన్యాసం స్వామి ముక్తిదానంద ఇవ్వనున్నారని స్వామి బోధమయానంద తెలిపారు. జూలై 28 (ఆదివారం) హాఫ్-డే స్పిరిచ్యువల్ రిట్రీట్ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. స్వర్ణోత్సవ వేడుకల్లో విద్యార్థులు, భక్తులు పాల్గొని మూర్తి త్రయం కృప పొందాలని బోధమయానంద కోరారు.

Also read: ABP Desam Health Conclave 2024 on July 26th in Hyderabad..

ఇదికూడా చదవండి: సెయిన్ నదిపై ఒలింపిక్ ఉత్సాహంతో గూగుల్ డూడుల్..

ఇదికూడా చదవండి: భారతదేశంలో POCO F6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్‌ ప్రారంభం..

Also read: JIO ANNOUNCES 30% DISCOUNT FREE DOM OFFER FOR NEW AIRFIBER USERS.

ఇదికూడా చదవండి: 2024 జూలై 30న ప్రారంభం కానున్న అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్,ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్.

Also read: Akums Drugs and Pharmaceuticals Limited’s Initial Public Offer to open on July 30, 2024.

Also read: Consolidated Unaudited Financial  Results for Q1 FY2024-25 Ended 30th  June 2024.

ఇదికూడా చదవండి:IVF విజయవంతం కావడానికి ఏమేం చేయాలి..?