Tag: andhrapradesh

కొత్తజిల్లాలకు ఏపీ మంత్రి మండలి ఆమోదం.. ఉగాది నుంచి 26 జిల్లాలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,అమరావతి, జనవరి26th, 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చే ఉగాది…

New satellite channel తెలుగు జర్నలిస్టులకు గుడ్ న్యూస్… మరో శాటిలైట్ న్యూస్ ఛానల్ వచ్చేస్తుందోచ్..!

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 29,2021: తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులకు గుడ్ న్యూస్…! కొద్దిరోజుల్లో మరో శాటిలైట్ ఛానల్ రానున్నది. ఇది ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు చెందినదిగా తెలుస్తోంది. ప్రస్తుత డిజిటల్ మీడియా కు ధీటుగా ఉండేలా…

Minister perni nani | మంత్రి పేర్నినాని ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, మచిలీపట్నం, అక్టోబర్ 20, 2021: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనకు, మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీడీపీకి గుడ్ బై చెప్పి వైయస్సార్సిపి…

PAWAN KALYAN | తేజ్ యాక్సిడెంట్ మీదకాదు… మీరు మాట్లాడాల్సింది : పవన్ కళ్యాణ్..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్ ,సెప్టెంబర్26, 2021: సాయి ధరమ్ తేజ్ సినిమా ఫంక్షన్ కి ఎప్పుడు రాలేదు. వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడాలి. నేను కూడా అలాగే ఏ సినిమా వస్తే ఆ సినిమా చేస్తూ వచ్చాను..…

Minister perni nani | రేపు జరిగే భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ మద్దతు: మంత్రి పేర్ని నాని..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, మచిలీపట్నం, సెప్టెంబర్ 26, 2021: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు , విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

TTD | టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా టంగుటూరి మారుతిప్రసాద్ ప్రమాణస్వీకారం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,సెప్టెంబర్19, 2021: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యుడిగా శ్రీ టంగుటూరి మారుతిప్రసాద్ తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో…

రెండేళ్ల‌లో శ్రీవారి భ‌క్తుల కోసం టీటీడీ చేసిన కార్య‌క్ర‌మాలు…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 20,2021:శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డంలో రెండేళ్లుగా అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశంతో సామాన్య భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డంతోపాటు,…