14వేల అన్నమయ్య కీర్తనలు స్వరపరచనున్నటీటీడీ
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యుస్,తిరుమల,జూలై 5, 2021: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తత్త్వాన్ని లోకానికి చాటిన అన్నమయ్య కీర్తనలలోని ఆధ్యాత్మికతత్త్వం, గొప్పతనం యువతకు చేరువ కావాలని టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం అదనపు ఈవో…