ఎన్టీఆర్ జిల్లాలోని ఫెర్రీ ఘాట్లో ఆరుగురు విద్యార్థులు గల్లంతు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇబ్రహీంపట్నం,ఆగస్టు 19,2022: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్లో శుక్రవారం స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతైన విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కొండపల్లి కాలనీకి చెందిన విద్యార్థులు ఈరోజు స్నానానికి వెళ్లారు.