Tag: latest 365telugu.com online news

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుమల, అక్టోబర్ 20, 2022: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిశ్రీమతి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి…

‘స్టెప్టెంబర్’ అనే అవగాహన ప్రచారాన్ని ప్రకటించిన టెక్‌వేవ్

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 20, 2022: ప్రముఖ గ్లోబల్ ఐటి అండ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ టెక్‌వేవ్ తన తాజా నిధుల సేకరణ చొరవ “స్టెప్టెంబర్, హెల్త్ & ఫిట్‌నెస్ ఛాలెంజ్”ని పంచుకుంది. సెరిబ్రల్ పాల్సీ…

“ఈనాడు” రామోజీరావు బాగోతం బయట పెట్టిన ఎంపీ విజయ్ సాయి రెడ్డి

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అమరావతి, అక్టోబర్19,2022: “ఈనాడు” రామోజీరావు బాగోతాన్ని విడమరిచి చెప్పారు వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా డ్రామోజీరావు అంటూ ఇటీవల పదునైన అస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ సీఎం గా ఉన్నపుడు..…

ఇండియాలో వర్చువల్ ఈవెంట్‌లను పెంచనున్నజూమ్ ఈవెంట్స్

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, న్యూఢిల్లీ, అక్టోబర్19,2022: వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ జూమ్ బుధవారం జూమ్ ఈవెంట్స్ లభ్యతను ప్రకటించింది, ఇది భారతీయ వినియోగదారుల కోసం లీనమయ్యే మరియు ఆకర్షణీయమైన వర్చువల్ అనుభవాలను అందించగల శక్తితో కూడిన ఆల్ ఇన్…

తెలంగాణలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి: NOPRUF

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్19,2022: ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు పునరాలోచనలో చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో హైదరాబాద్‌లో నేషనల్ ఓల్డ్ పెన్షన్ రిస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్‌ఓపీఆర్‌యూఎఫ్) జాతీయ అధ్యక్షుడు…

58ఏళ్లకు 145 డిగ్రీలు చదివి రికార్డ్..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, చెన్నై, అక్టోబర్18,2022: చదువు కోవడానికి వయసుతో సంబంధం లేదు.అదే విషయాన్ని58ఏళ్ల తర్వాత నిరూపించాడు ఓ వ్యక్తి. చెన్నైకి చెందిన పార్థివన్. వయసు 58 సంవత్సరాలు. యుక్తవయస్సులో ఉన్నప్పుడు అందరిలాగే డిగ్రీ పూర్తిచేశాడు. ఆ…

ప్రైవేటు పాఠశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానంపై మండిపడుతున్న టీచర్స్

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 18,2022: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి తప్పనిసరిగా ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంతో,…