365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, అమరావతి, అక్టోబర్19,2022: “ఈనాడు” రామోజీరావు బాగోతాన్ని విడమరిచి చెప్పారు వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా డ్రామోజీరావు అంటూ ఇటీవల పదునైన అస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ సీఎం గా ఉన్నపుడు.. అంతకు ముందు జరిగిన పరిణామాలను విజయ్ సాయి రెడ్డి తనదైన స్టైల్లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
![MP_vijay-sai-reddy](http://365telugu.com/wp-content/uploads/2022/10/MP_vijay-sai-reddy.jpg)
![vijay-saireddy](http://365telugu.com/wp-content/uploads/2022/10/vijay-saireddy-1.jpg)
సుమన్ కాన్సర్ తో బాధపడుతూ చావుబతుకుల్లో ఉంటే ఆస్తుల కోసం
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 19, 2022
వ్యాపార- ఆస్తి పత్రాలపై సంతకాలు, వేలిముద్రలు తీసుకొన్న నీచుడివి. నీ హింస భరించలేక మళ్ళీ జన్మంటూవుంటే నీలాంటి తండ్రికి కొడుకుగా పుట్టకూడదు అనుకొన్నాడ్రా సుమన్. రాక్షసుడా! నువ్వూ ఒక మనిషివేనా రాము?
![](http://365telugu.com/wp-content/uploads/2022/10/vijay-saireddy-1.jpg)
సుమన్ కాన్సర్ తో బాధపడుతూ చావుబతుకుల్లో ఉంటే ఆస్తుల కోసం
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 19, 2022
వ్యాపార- ఆస్తి పత్రాలపై సంతకాలు, వేలిముద్రలు తీసుకొన్న నీచుడివి. నీ హింస భరించలేక మళ్ళీ జన్మంటూవుంటే నీలాంటి తండ్రికి కొడుకుగా పుట్టకూడదు అనుకొన్నాడ్రా సుమన్. రాక్షసుడా! నువ్వూ ఒక మనిషివేనా రాము?