Tag: Latest andhra news

కనకదుర్గ‌మ్మ‌ సేవలో గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ హ‌రిచంద‌న్ దంప‌తులు

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, విజ‌య‌వాడ‌,సెప్టెంబర్ 26, 2022: ఇంద్రకీలాద్రి కనకదుర్గ‌మ్మ‌వారిని ఆంద్రప్రదేశ్ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ హ‌రిచంద‌న్ దంప‌తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ..క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, అమ్మ‌వారిద‌ర్శ‌నంతో స‌క‌ల శుభాలు చేకూరుతాయ‌ని అన్నారు. ఇంద్ర‌కీలాద్రిపై…

అత్యధిక జీఎస్డీపీ నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, ఆగస్టు22, 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2021-22లో11.43 శాతం జీఎస్డీపీతో అగ్రగామిగా నిలిచిందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోందనడానికి…