బస్సు,కారు ఢీ..ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సంగారెడ్డి, నవంబర్ 20,2022: పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ వద్ద ఎన్హెచ్-65పై ఆదివారం తెల్లవారుజామున ఓ కారు బస్సును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల…