Tag: two persons dead in nizamabad district

తండ్రిని,మామను హత్య చేసిన వ్యక్తి..అరెస్టు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నిజామాబాద్,ఆగష్టు14,2022: గొడవ పడి తన తండ్రిని, మామను హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు హంతకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని 28 ఏళ్ల కె. సతీష్‌గా గుర్తించారు. పెళ్లికి…