Sat. Jul 27th, 2024
Medicover Hospitals, save India’s youngest Covid-19+ve patient using ‘Plasma Therapy’

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,జూన్ 22,2020, హైదరాబాద్ : తెలంగాణలో ఈ రోజు 872 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇవాళ 7గురు మృతి. తెలంగాణలో మొత్తం 8,674కి చేరిన కరోనా కేసులు. యాక్టివ్ కేసులు 4,452 ఉండగా, కోలుకున్న వారు 4,005 మంది ఉన్నారు. 217కి చేరిన మొత్తం మరణాల సంఖ్య. జీహెచ్ఎంసీలో ఈ రోజు 713 కేసులు నమోదయ్యాయి.