365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, ఏప్రిల్ 20,2024: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శనివారం బుగ్గోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో మొదటిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి విశ్వరూప దర్శనం కల్పించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని బుగ్గ వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని వేంచేపు చేశారు.
![](https://365telugu.com/wp-content/uploads/2024/04/Govindarajaswamy-temple.jpg)
మధ్యాహ్నం 2.30 గంటలకు స్వామి,అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సమర్పణ, ఆస్థానం నిర్వహించారు.
సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలసి శ్రీవారి ఊంజలసేవ, అనంతరం బుగ్గ వద్దకు ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు . సాయంత్రం 6 గంటలకు శ్రీ మహలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ఆస్థానం నిర్వహించారు.
Also read :Embrace the New Season with Amazon Fashion’s Spring-Summer’24 Collection and stay ‘Har Pal Fashionable’
ఇది కూడా చదవండి: భారతదేశంలో సూపర్ గురు 4జీ కీప్యాడ్ ఫోన్ను విడుదల చేసిన ఐటల్..
ఇది కూడా చదవండి: ది బోరింగ్ ఫోన్ని పరిచయం చేసిన నోకియా..
ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి: వియజయవాడలో ఆదివారం నాన్ వెజ్ షాపులు బంద్..
Also read : Spotify launches RADAR Punjabi and Fresh Finds Punjabi for emerging artists to showcase their music..
ఇది కూడా చదవండి: టాటా మహీంద్రా MGకి పోటీగా ఫోర్డ్ ఎండీవర్ SUV..
ఇది కూడా చదవండి: రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు పదార్దాలు..