Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 24,2024: అవును..ఈ సమస్త సృష్ఠిలో మనస్సే అన్నిటికీ మూలం.. మనస్సును నియంత్రించు కోగలిగితే మనిషి జయించినట్లే.. ఇదే విషయాన్నీ ఎంతోమంది మహా రుషులు, సాధువులు నిరూపించారు కూడా.

డాక్టర్లు కూడా ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే రోగం తగ్గడానికి మందు కంటే ముందు మనస్స్సును ప్రశాంతంగా చెబుతారు. అదేవిధంగా మనం చేసే ప్రతి ఆలోచనకు మనసుకు లింక్ ఉంటుంది. కాబట్టి దాని ప్రభావం కొంతమేరకు శరీరం పై పడుతుంది.

ఇది కూడా చదవండి.. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను ప్రకటించిన బీఆర్‌ఎస్..
ఇది కూడా చదవండి.. టిక్‌టాక్‌ తో జాతీయభద్రతా ముప్పు.. ప్రకటించిన తైవాన్

ఇది కూడా చదవండి.. కవితకు ఈడీ రిమాండ్‌ పొడిగింపు..