Tag: Ibrahimpatnam

ఇబ్రహీంపట్నం కు.ని ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ సర్కారు కఠిన చర్యలు

మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు రంగారెడ్డి డిఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మి, డీసీహెచ్ఎస్ ఝాన్సీలక్ష్మిలపై బదిలీ వేటు ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్ పై క్రిమినల్ కేసు నమోదు బాధ్యులపై చర్యలతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా…

ఎన్టీఆర్ జిల్లాలోని ఫెర్రీ ఘాట్‌లో ఆరుగురు విద్యార్థులు గల్లంతు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇబ్రహీంపట్నం,ఆగస్టు 19,2022: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌లో శుక్రవారం స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతైన విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కొండపల్లి కాలనీకి చెందిన విద్యార్థులు ఈరోజు స్నానానికి వెళ్లారు.