Tag: telangana updates

జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయనున్న కె.నాగబాబు..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మార్చి 6, 2025: ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కె.నాగబాబు రేపు

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,జనవరి 7,2023: తెలంగాణ రాష్ట్రం ఆయిల్ పామ్ సాగులో రికార్డు నెలకొల్పింది. కేవలం

డ్రగ్స్ కేసులో తెలంగాణ వ్యక్తిని అరెస్ట్ చేసిన గోవా పోలీసులు

365తెలుగు.ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబరు 21, 2022: ఇటీవలి డ్రగ్స్ సంబంధిత కేసును విచారించేందుకు తెలంగాణకు వచ్చిన గోవా పోలీసు క్రైమ్ బ్రాంచ్ బృందం గురువారం సిద్దిపేట జిల్లాకు చెందిన మహేష్ గౌడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. గత వారం…

ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణా రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస రావు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,అక్టోబర్ 4, 2022: తెలంగాణా రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస రావు ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విజయాలను అందించే విజయ దశమిగాజరుపుకునే దసరా రోజున పాలపిట్టను…

లోకల్ మెడికల్ సీట్ల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం హర్షం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 30,2022: తెలంగాణ ప్రభుత్వం ఎం.బి.బి.ఎస్ “బి” కేటగిరి సీట్ల భర్తీలో లోకల్ రిజర్వేషన్ లు అమలు చేయాలని నిర్ణయిస్తూ జీవో జారీ చేయడం పట్ల తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం హర్షం…

తెలంగాణలో స్కూళ్ల దసరా సెలవల్లో మార్పులు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 21,2022: సెప్టెంబర్ 26 నుంచి అక్టోబరు 9 వరకు పాఠశాలలకు దసరా పండుగ సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే దసరా సెలవులు ప్రకటించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్…

డాక్టర్లు జంతువులు కాదు : తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 20,2022: తెలంగాణలోని వైద్యులపై పత్రికలలో వివిధ రకాల వార్తలు రావడం ఆందోళన కలిగిస్తున్నాయని , ఒకవేళ ఆ వార్తలు నిజమైతే వాటిని ఖండిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిహెచ్ విభాగం రాష్ట్ర…

ఎట్టి పరిస్థితుల్లోనూ పనుల్లో జాప్యం చేయవద్దు: సీఎం కేసీఆర్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 18,2022: కొత్త సచివాలయ నిర్మాణాన్ని నాణ్యతలో రాజీ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కొత్త సచివాలయంలో…